విజయశాంతిపై మోసం కేసు పెట్టారు!

 

సినిమా వాళ్లపై కోర్టులో కేసు లు నమోదు కావటం కొత్తేమి కాదు అలా నమోదు అయిన కేసులో ప్రముఖ నటి, మాజీ ఎమ్.పి విజయశాంతి కూడా ఉంది. చెన్నై లో  ఒక భూమి అమ్మకం విషయంలో విజయశాంతిపై చీటింగ్ కేసు పెట్టారు. కింది కోర్టులో విజయశాంతికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు ఆ తీర్పును మద్రాస్ హైకోర్టు కొట్టివేసి విజయశాంతి కి ఊరట నిచ్చింది.


ఇది పవరాఫ్ పట్టా వ్యవహారం అని, హక్కుల విషయంగా సంబంధిత కోర్టులో ఎప్పుడో తేల్చుకుని ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మోసం కేసు విచారణ నిమిత్తం విజయశాంతికి వ్యతిరేకంగా గతంలో ఎగ్మూర్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. జార్జ్టౌన్ కోర్టుకు వ్యతిరేకంగా జైన్ దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here