మొన్న మటన్ సూప్.. ఈరోజు కార్.. హంతకులని పట్టించింది

మొన్న మటన్ సూప్ ఈరోజు కార్.. హంతకులని పట్టించింది. పురాణాపూల్ జియాగూడకు చెందిన మహేశ్‌ను అతడి స్నేహితుడు రమేష్ చంపి పెట్రోల్ పోసి తగల పెట్టాడు. స్నేహితురాలితో మహేశ్ చనువుగా ఉండటంతో రమేష్ భరించలేకపోయాడు. మహేష్‌ను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి చంపేశాడు. అయితే కార్ లో రక్తం మరకలు ఉండగా కార్ ని వాషింగ్ కు ఇచ్చారు. రక్తం మరకలు చూసిన కార్ సర్వీస్ సెంటర్ వళ్లు పోలీసులకి సమాచారం ఇవ్వగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందుతుని పట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here