మిస్ తెలంగాణ 2018 పోస్టర్‌ను విడుదల చేసిన మంచు లక్ష్మీ ప్రసన్న


ఏజే ఏవెంచర్స్, బ్రాండ్ అంబాసిడర్ శ్రీమతి మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి మిస్ తెలంగాణ 2018 పోస్టర్‌ని ఆవిష్కరించారు. తెలంగాణ ఆడబిడ్డలకు మోడలింగ్ రంగం వైపు అవకాశం కల్పించడం, ఉమెన్ ఎంపవర్మెంట్, చదువు మరియు సంరక్షణ కోసం జరుగుతున్న ఈ మిస్ తెలంగాణ 2018 పోటీని ఉపయోగించుకోవాల్సిందిగా పోస్టర్‌ని ఆవిష్కరించిన మంచు లక్ష్మీ ప్రసన్న తెలిపారు. అర్హులైన తెలంగాణ ఆడబిడ్డలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జనార్థన్ చల్లా, అనితా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here